సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (20:12 IST)
సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన పనిలేదని అన్నారు.
 
తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల విషయంలో ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తితిదే ఈవో, చైర్మన్, సభ్యులందరూ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన సూచన చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments