Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. జగన్ పిటిషన్.. తీర్పు ఎప్పుడంటే?

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (20:33 IST)
విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జగన్ సీబీఐ కోర్టులో ఫైల్ చేయగా, బుధవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.
 
సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుకుంటున్న తన కుమార్తెతో గడిపేందుకు అక్కడికి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది.  
 
ఇదిలా ఉంటే, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి కూడా సెప్టెంబర్ నుండి వచ్చే 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం దాఖలు చేశారు. ఈ కేసుపై ఆగస్టు 30న తీర్పు వెలువడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments