Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని మరో వ్యక్తికి దగ్గరైన భార్య, నడిరోడ్డుపై నరికేశాడు

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:22 IST)
తూర్పుగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో దారుణం జరిగింది. తన భార్య వేరొకరితో వుంటోందని ఆగ్రహం చెందిన భర్త ఆమెను నడిరోడ్డుపైనే నరిగి చంపేశాడు.
 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన చంటియ్యకు అదే మండలం మెయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఐతే వారికి సంతానం కలుగలేదు. దీనితో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ట
 
ఈ క్రమంలో భార్య చంద్రికకు సోషల్ మీడియా ద్వారా జెర్సీ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలేసి ఆ యువకుడితో వుండిపోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
 
కానీ భర్తకు ఇది నచ్చలేదు. దీనితో యువకుడు జెర్సీ బైక్ పైన వెళ్తున్న భార్యను రోడ్డుపై అడ్డగించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. జెర్సీ విషయాన్ని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments