Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు బస్సులో ప్రయాణికుడి వద్ద 1 కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:07 IST)
నెల్లూరులో తమిళనాడు నుంచి వస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. కారణం ఏంటంటే.. ఓ ప్రయాణికుడి బ్యాగులో కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండితో పాటు 6 లక్షల రూపాయల లభించడమే.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి నెల్లూరికి వస్తున్న బస్సును నగంలోని ఓ కళ్యాణ మండపం సమీపంలో పోలీసులు తనిఖీ నిమిత్తం ఆపారు. అనంతరం బస్సులో సోదా చేయగా కైలాష్ కుమార్ అనే వ్యక్తి వద్ద భారీగా బంగారం, వెండి, నగదు పట్టుబడింది. అతడి వద్ద సరైన బిల్లులు లేకపోవడంతో బంగారాన్ని, వెండి, నగదును సీజ్ చేశారు పోలీసులు.
 
కాగా గత కొన్ని రోజులుగా తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల్లో బంగారం పట్టుబడుతోంది. ఈ నేపధ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments