Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు బస్సులో ప్రయాణికుడి వద్ద 1 కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:07 IST)
నెల్లూరులో తమిళనాడు నుంచి వస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. కారణం ఏంటంటే.. ఓ ప్రయాణికుడి బ్యాగులో కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండితో పాటు 6 లక్షల రూపాయల లభించడమే.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి నెల్లూరికి వస్తున్న బస్సును నగంలోని ఓ కళ్యాణ మండపం సమీపంలో పోలీసులు తనిఖీ నిమిత్తం ఆపారు. అనంతరం బస్సులో సోదా చేయగా కైలాష్ కుమార్ అనే వ్యక్తి వద్ద భారీగా బంగారం, వెండి, నగదు పట్టుబడింది. అతడి వద్ద సరైన బిల్లులు లేకపోవడంతో బంగారాన్ని, వెండి, నగదును సీజ్ చేశారు పోలీసులు.
 
కాగా గత కొన్ని రోజులుగా తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల్లో బంగారం పట్టుబడుతోంది. ఈ నేపధ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేస్తున్నారు : నటి మీనా

థియేటర్‌లో కూడా ఆఫీసు పనిలో నిమగ్నమైన యువతి... నెటిజన్ల ఫైర్

Upendra : సైబర్ మోసంలో చిక్కుకున్న కన్నడ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంక (video)

తేజ సజ్జా ఇంకా చిన్న పిల్లాడే - మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మిరాయ్ దర్శకుడు

Mirayi: ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ జాబితాలో తేజ సజ్జా చేరాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

తర్వాతి కథనం
Show comments