Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

ఐవీఆర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:38 IST)
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తనను డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారని మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. ''ఆయన తన ఇంట్లో బైబిల్ చదువుతారట, మీరు క్రిస్టియన్ మతస్తులైనప్పుడు మీరు ఎందుకు అలా ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం... నేరుగా చర్చికి వెళ్లి చదవండి. అందులో తప్పేముంది.
 
నేను హిందువును. అన్ని గుడులకు వెళ్తాను. పూజలు చేస్తాను. అదేసమయంలో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తాను. వారి మతాన్ని గౌరవిస్తా. అలాగే మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొంటా. వారి మత సంప్రదాయాలను ఆచరిస్తా. ఇందులో తప్పేముంది, కనుక ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలను గౌరవించడం తప్పా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments