అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఐవీఆర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:08 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలానికి చెందిన బాలింత తన పసికందును తీసుకుని పుట్టింటికి వెళ్లేందుకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగును దాటాల్సిన పరిస్థితి తలెత్తింది.
 
మేరీజ్యోతి అనే మహిళ కాన్పు అనంతరం తన శిశువుతో పుట్టింటికి ప్రయాణమైంది. ఐతే తన తల్లిగారి ఊరు పింజరికొండకు వెళ్లే దారిలో కొండవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనం వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీనితో కుటుంబ సభ్యులలో ఒకరు ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని వాగు అవతలికి చేర్చారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments