ఆయ‌న‌కు పూర్ణ కుంభం ఎందుకు? అదీ సింహాచలం క్షేత్రంలో... అపచారం!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:43 IST)
సాధార‌ణంగా వి.ఐ.పి.లు ఆల‌యాల‌కు వ‌చ్చిన‌పుడు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతుంటారు. అదీ, సీఎం, పీఎం, మంత్రులు, మ‌ఠాధిప‌తులు వంటి వారికి మాత్ర‌మే పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతారు. ఇక సింహాచ‌లం వంటి పుణ్య క్షేత్రాల్లో పూర్ణ కుంభ స్వాగ‌తం అంటే, ఆషామాషీకాదు. కానీ, ఇటీవ‌ల సింహాచ‌ల క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడం వివాదాస్ప‌దం అయింది. దీనిని ఖండిస్తున్నామ‌ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. 
 
 
విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా? సీఎం జగన్ చెప్పాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి విమ‌ర్శించారు. కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన విజ‌య‌సాయికి ఇంత ప్రాధాన్యం ఎందుకు క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. విశాఖ‌ విజ‌య‌సాయి జాగీరులా మారుతోంద‌ని, ఇక్క‌డి అధికారుల‌ను ఆయ‌న పూర్తిగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. సింహాచ‌ల దేవ‌స్తానం ఈవో కి ఆల‌య మ‌ర్యాద‌లు తెలియ‌వా అని శ్రీనివాసానంద సరస్వతి ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments