Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న‌కు పూర్ణ కుంభం ఎందుకు? అదీ సింహాచలం క్షేత్రంలో... అపచారం!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:43 IST)
సాధార‌ణంగా వి.ఐ.పి.లు ఆల‌యాల‌కు వ‌చ్చిన‌పుడు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతుంటారు. అదీ, సీఎం, పీఎం, మంత్రులు, మ‌ఠాధిప‌తులు వంటి వారికి మాత్ర‌మే పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లుకుతారు. ఇక సింహాచ‌లం వంటి పుణ్య క్షేత్రాల్లో పూర్ణ కుంభ స్వాగ‌తం అంటే, ఆషామాషీకాదు. కానీ, ఇటీవ‌ల సింహాచ‌ల క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడం వివాదాస్ప‌దం అయింది. దీనిని ఖండిస్తున్నామ‌ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. 
 
 
విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా? సీఎం జగన్ చెప్పాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి విమ‌ర్శించారు. కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన విజ‌య‌సాయికి ఇంత ప్రాధాన్యం ఎందుకు క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. విశాఖ‌ విజ‌య‌సాయి జాగీరులా మారుతోంద‌ని, ఇక్క‌డి అధికారుల‌ను ఆయ‌న పూర్తిగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. సింహాచ‌ల దేవ‌స్తానం ఈవో కి ఆల‌య మ‌ర్యాద‌లు తెలియ‌వా అని శ్రీనివాసానంద సరస్వతి ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments