దుర్గ గుడి వరకు వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన బోండా ఉమ.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:32 IST)
ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బోండా ఉమ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి ఏకంగా శక్తి స్వరూపిణి అమ్మవారు కొలువైన దుర్గగుడిలోనే అలకపాన్పు ఎక్కారు. ఆలయ అధికారులు తనను పట్టించుకోలేదని, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే తనను పిలవలేదని బాధపడ్డారు బోండా ఉమ. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా దర్శనానికి పోనివ్వకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయారు బోండా ఉమ. దేవదాయ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతోనే తాము నడుచుకున్నామే తప్ప ఎమ్మెల్యేను అవమానించాల్సిన అవసరం మాకు లేదంటున్నారు దేవదాయ శాఖ అధికారులు. 
 
పట్టువస్త్రాలు సమర్పించే విషయం తాము చెప్పకున్నా ఎమ్మెల్యేగా బోండా ఉమ పాల్గొనవచ్చు అంటున్నారు. అయితే కావాలనే బోండా ఉమ అమ్మవారి చెంత రాద్దాంతం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments