Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ గుడి వరకు వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన బోండా ఉమ.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:32 IST)
ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బోండా ఉమ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి ఏకంగా శక్తి స్వరూపిణి అమ్మవారు కొలువైన దుర్గగుడిలోనే అలకపాన్పు ఎక్కారు. ఆలయ అధికారులు తనను పట్టించుకోలేదని, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే తనను పిలవలేదని బాధపడ్డారు బోండా ఉమ. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా దర్శనానికి పోనివ్వకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయారు బోండా ఉమ. దేవదాయ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతోనే తాము నడుచుకున్నామే తప్ప ఎమ్మెల్యేను అవమానించాల్సిన అవసరం మాకు లేదంటున్నారు దేవదాయ శాఖ అధికారులు. 
 
పట్టువస్త్రాలు సమర్పించే విషయం తాము చెప్పకున్నా ఎమ్మెల్యేగా బోండా ఉమ పాల్గొనవచ్చు అంటున్నారు. అయితే కావాలనే బోండా ఉమ అమ్మవారి చెంత రాద్దాంతం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments