Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు, కానీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది?

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:43 IST)
ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు పంపుతున్నప్పటికీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది? అని పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.


ఆయన తూ.గోలో మాట్లాడుతూ... కేంద్రం నుంచి ఆశించిన దానికన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులు వస్తున్నప్పటికీ ఏపీ ఆర్థికంగా దివాళా ఎందుకు తీస్తుందో తనకు అర్థం కావడంలేదన్నారు. కమీషన్లు దండుకోవడంతో ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నారంటూ విమర్శించారు.

 
మరోవైపు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు మంజూరు చేస్తున్న ఇళ్లను సకాలంలో నిర్మించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం విశాఖ రైల్వే జోన్ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments