Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు నడుపుతుండగా డ్రైవరుకు గుండెపోటు, ప్రాణం పోతున్నా 40 మందిని రక్షించాడు

ఐవీఆర్
బుధవారం, 16 అక్టోబరు 2024 (10:26 IST)
బాపట్ల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. రేపల్లె-చీరాల పల్లె వెలుగు ఆర్టీసి బస్సు నడుపుతున్న డ్రైవరుకి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. బాపట్లకి సమీపంలో వుండే కర్లపాలెం వద్దకు బస్సు వచ్చేసరికి డ్రైవరు సాంబశివరావుకి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.
 
తను అస్వస్థతకు గురవుతున్నానని తెలిసిన డ్రైవరు బస్సు వేగాన్ని తగ్గించి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. బస్సు వేగాన్ని తగ్గించడంతో అది పక్కనే వున్న పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే వెళుతున్న సైక్లిస్టుకి బస్సు ఢీకొని అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

రాయలసీమ అంటే ఏంటో రాచరికం సినిమా చూపిస్తుంది

విడుదలకు సిద్దమవుతున్న మిస్టీరియస్

బ్రహ్మ ఆనందం నుంచి సెకండ్ సింగిల్ విలేజ్ సాంగ్

'కన్నప్ప' నుంచి క్రేజీ అప్‌డేట్... ఫిబ్రవరి 3న ఆ హీరో ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments