Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్సార్ ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించా: కెఎ పాల్

ఐవీఆర్
శుక్రవారం, 5 జనవరి 2024 (22:59 IST)
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై కె.ఎ పాల్ స్పందించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో కూడా జరగనటువంటి భయంకరమైన రాజకీయాలు మన దేశంలో జరుగుతున్నాయని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అనగానే నేను ఓ ప్రయత్నం చేసాను.
 
నాకు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ తెలుసు. అందుకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వాళ్లిద్దరి ఆత్మలతో మాట్లాడేందుకు ప్రయత్నించా. వాళ్లు బతికి వుంటే షర్మిల చేసిన పనికి ఏమైపోయేవారో అంటూ చెప్పారు. 
 
రాజశేఖర్ రెడ్డి గారు నాకు పరిచయం గనక వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించాను. రాజరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునేవారో నాకు అర్థమైంది.రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో ఎక్కడ చూడలేదు అని కెఎ పాల్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments