Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌ ‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:53 IST)
టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్‌ కేసు విచారణ వ్యవహారంపై సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలలని డిమాండ్ చేశారు. 

టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు.

వివిధ రంగాల్లో ఉన్నట్లుగానే సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యమని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని వ్యాఖ్యానించారు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీరంగంలో ఉన్నారని అన్నారు.

తన కూతురు చదువుతున్న కాలేజీలోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments