Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలో తృతీయ స్థానంలో ప.గో విద్యార్థులు

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది.

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:38 IST)
మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది. 
 
మంత్రి నక్కా ఆనందబాబు తన చాంబర్లో విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ రాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments