Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలో తృతీయ స్థానంలో ప.గో విద్యార్థులు

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది.

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:38 IST)
మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది. 
 
మంత్రి నక్కా ఆనందబాబు తన చాంబర్లో విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ రాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments