Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగో జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థుల వరుస మరణాలు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:02 IST)
పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత 30 రోజుల్లో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస మరణాలకు గల కారణాలను గుర్తించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ జిల్లాలోని పలువురు విద్యార్థులు అనారోగ్యానికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ అంతుచిక్కని జ్వరాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ కళ్ల ముందే తమ పిల్లలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ముఖ్యంగా, కొయ్యలగూడెం మండలం బోడిగూడానికి చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడకు వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, పాఠశాలను కూడా మూసివేయించారు. ఈ అంతుచిక్కని జ్వరాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments