Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిని కోరిక తీర్చమని చిత్రహింసలు

Webdunia
శనివారం, 23 మే 2020 (20:19 IST)
కన్నకూతురిని కోరిక తీర్చమని చిత్రహింసలు పెట్టిన కన్నతండ్రి.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పదో వార్డులో నివాసముంటున్న లక్ష్మీనారాయణ తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య కూలీ పనులుకు వెళ్తుతుంది. వారికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. 
 
మిగిలి ముగ్గురమ్మాయిలో ఇంటి వద్దే ఉంటున్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. రెండో కూతుర్ని వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చమని చిత్రహింసలు పెట్టాడు. ఇంకా లక్ష్మీ నారాయణ పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురును చూసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కేక పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో వున్న తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments