Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:27 IST)
తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అభివృద్దిని ప‌ట్టించుకోకుండా దుర్మా‌ర్గ‌పు పాల‌న సాగించార‌ని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39వ డివిజను ప్రాంతాల‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారం నిర్వ‌హించారు. మంచి వ్య‌క్తుల‌ను గెలిపించుకోవాల‌ని త‌ద్వారా అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. 

టిడిపి పాల‌న గ్రూపు రాజ‌కీయ‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. డివిజ‌న్‌లో ఉన్న‌  స‌మ‌స్య‌ల శశ్వాత ప‌రిష్కార దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుత‌న్న ఏక‌గ్రీవల‌‌ను చూసి త‌ట్టుకోలేక‌  అక్క‌సుతో  చంద్ర‌బాబు, లోకేష్ లు  మ‌త్రిభ్ర‌మించిన్న‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments