Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత... దీనికి తోడు వర్షాలు.. ఐఎండీ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (14:40 IST)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. 
 
ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో కూడా వర్షాలు కురిసాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. కోస్తాలో మరింత పెరిగింది. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది.
 
రానున్న మూడు రోజులు పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావటంతో రాత్రివేళ చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments