Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టిస్తాం... వెయిట్!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:45 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్లన్నింటికీ మహర్దశ పట్టిస్తామన్న ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. విజయవాడలో సోమ‌వారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణ బాబు మాట్లాడుతూ, ఆర్ అండ్ బీ పరిధిలోకి వచ్చే రోడ్లను సత్వరమే మరమ్మతులు, నిర్మాణం చేయాలన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు సహా కొత్త రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
 
ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయ‌ని ఇటీవ‌ల టీడీపీ, బీజేపీ ఇత‌ర ప్ర‌తిక్ష నేత‌లు ధ‌ర్నాలు, ఉద్య‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అయితే, రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. అయితే, ఇపుడు న‌డుస్తున్న‌ది వ‌ర్షాకాలం.

ఇలాగే ఉంటుందని, వ‌ర్షాలు త‌గ్గాక రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేస్తామ‌ని అధికార‌ప‌క్ష నేత‌లు చెప్పుకొస్తున్నారు. టీడీపీది అంతా ఓవ‌ర్ యాక్ష‌న్ అని, తాము త్వ‌ర‌లో మ‌ర‌మ్మ‌తులు చేస్తామ‌ని తెలిసే వారు ఈ ఉద్య‌మాలు రోడ్ల‌పై చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments