Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మ‌రోసారి ఐఎఎస్‌ల బ‌దిలీలు, సెర్ప్ సీఇవోగా ఇంతియాజ్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:41 IST)
ఏపీలో ప‌దే ప‌దే ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్.ల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. క‌నీసం వారానికోసారి అన్న‌ట్లు విడ‌త‌ల వారీగా బ‌దిలీలు జ‌రుగుతుండ‌టంతో అధికారుల్లో టెన్ష‌న్ మొలైంది. తాజాగా జ‌రిగిన బ‌దిలీల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వప్నిల్ దినకర్‌ను కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే, చిత్తూరు జేసిగా రాజబాబును నియ‌మించారు. కృష్ణా క‌లెక్ట‌ర్‌గా సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన ఇంతియాజ్ అహ్మద్‌కు సెర్ప్ సీఈఓగా బదిలీ ఇచ్చారు. ఆయ‌న‌కు సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్ప‌గించారు.

గంధం చంద్రుడును మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. సుమిత్ కుమార్‌ను తిరిగి మళ్ళీ శ్రీకాకుళం జెసి గానే ప్ర‌భుత్వం నియమించింది. ఇక అంబెడ్కర్‌ను పశ్చిమగోదావరి జిల్లా జేసిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గా  ఇంతియాజ్‌ను అదనపు బాధ్యతలు నుంచి రిలీవ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments