రోడ్లు వేస్తామని 15 నెలలుగా ఎదురుచూస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

ఐవీఆర్
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (17:12 IST)
నున్నటి తారు రోడ్లు వేస్తామని గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ప్రజలు మనకు మార్పు తీసుకువస్తామని ఓట్లు వేసామని అన్నారు. రోడ్లు వేస్తామని నమ్మకంతో చూస్తున్నారని అన్నారు.
 
గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత మంత్రిగారు రోడ్లు వేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కోరుకున్నట్లు మనం చేయకపోతే గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలు మనపై నమ్మకం కోల్పోతారంటూ ఆందోళన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments