Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు వచ్చి.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు..

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (12:02 IST)
స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో నేరాలు పెరిగిపోతున్నాయి. తాగిన మైకంలో ఓ యువకుడు ఓ మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్‌లో వీడియో తీశాడు. కానీ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో తన బంధువు అంత్యక్రియలకు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. 
 
ఫూటుగా మద్యం తాగి.. ఓ వైపు అంతిమయాత్ర జరుగుతుండగానే, తాగిన మైకంలో ఉన్న అతడు ఓ ఇంటి వద్ద మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు, మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments