Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్మిన్ వేధింపులకు తాళలేక ... వాలంటీర్ ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:48 IST)
గ్రామ స‌చివాల‌యం వ్య‌వస్థలో ఇంకా లుక‌లుక‌లు తొల‌గ‌డం లేదు. అతి త‌క్కువ వేత‌నాల‌కు ప‌నిచేస్తూ, వ‌లంటీర్లు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నారు. త‌ర‌చూ వ‌లంటీర్ల‌కు, అడ్మిన్ అధికారుల‌కు మ‌ధ్య వివాదాలు ప‌రిపాటి అవుతున్నాయి. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇంకా స్థిరం కాలేద‌ని తెలియ‌జేస్తున్నాయి.

 
మహానాడు సచివాలయం అడ్మిన్ వేధింపులకు తాళలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఒక వ‌లంటీరు డెత్ నోట్ రాశాడు. వెంకట రవి కుమార్(21) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచివాలయ సిబ్బంది ఒత్తిడే తన చావుకు కారణం అని లేఖ రాసి, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడా వాలంటీర్. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. 

 
రెండు రోజుల కిందట తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వెంకట రవి కుమార్ కనిపించటం లేదని అత‌ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తుండ‌గా, వెంకట రవి కుమార్ శ‌వం కృష్ణా నది ఒడ్డున క‌నుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments