Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల పాటు 15 ఏళ్ల బాలికపై వాలంటీర్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 31 మే 2022 (17:21 IST)
వాలంటీర్ల వేధింపుల సంఖ్య ఏపీలో పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేసేందుకు వాలంటీర్లను నియమిస్తే వారు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా గత మూడు నెలలుగా బాలికపై ఓ వాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. బాలిక (15) తల్లిదండ్రులు ఉపాధి పనుల నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
 
ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments