Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త: వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా తిరుప‌తి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (17:12 IST)
Tirupati
శ్రీవారి భక్తులకు శుభవార్త. క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి దర్శనార్థం తిరుపతికి వెళ్లే భక్తులకు ఇది తప్పకుండా గుడ్ న్యూసేనని చెప్పాలి. 
 
తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్ నిత్యం రద్దీగానే ఉంటుంది.  అయితే ఆ ర‌ద్దీకి త‌గ్గ‌ట్టుగా రైల్వే స్టేష‌న్‌లో ఇప్ప‌టిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖ‌లా మాత్రం క‌నిపించ‌దు. కానీ తాజాగా వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా తిరుప‌తి రైల్వే స్టేష‌న్ మారిపోబోతోంది. 
 
తిరుప‌తి వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌కు సంబంధించిన డిజైన్లు ఇప్ప‌టికే పూర్తి కాగా... ఆయా ప‌నుల‌ను వేర్వేరు కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం కూడా జ‌రిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాిపనులు కూడా శ‌ర‌వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. 
 
ఈ మేర‌కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సోమ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత వ‌ర‌ల్డ్ క్లాస్ తిరుప‌తి రైల్వే స్టేష‌న్ డిజైన్ల ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. అంతేకాకుండా టెండ‌ర్ల‌న్నీ పూర్త‌య్యాయ‌ని, త్వ‌ర‌లోనే ప‌నులు మొద‌లు కానున్నాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments