Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌"గా తిరుపతి రైల్వే స్టేషన్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (17:10 IST)
కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ రైల్వే స్టేషన్ నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంది. 
 
అయితే, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రద్దీకి తగినట్టుగా రైల్వే స్టేషనులో ఇప్పటిదాకా పెద్ద అభివృద్ధి పనులు నోచుకోలేదు. గత రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉందో ఇపుడూ అలానేవుంది. అయితే, ఇపుడు రైల్వే మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్ శుభవార్త చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను తిరుపతి రైల్వే స్టేషన్‌గా మారబోతుంది.
 
ఈ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లను ఇప్పటికే పూర్తికాగా, ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments