Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విజయనగరం డిప్యూటీ మేయర్ మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏప్రిల్ నెలలో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు... కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు.. శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాగే, స్థానిక వైకాపా నేతలు కూడా ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈమె మృతి పార్టీకి తీరని లోటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments