Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రసవించి.. పసికందును టాయిలెట్‌లో వదిలేసి...

Webdunia
బుధవారం, 11 మే 2022 (13:13 IST)
విశాఖపట్టణంలో ఓ మహిళ రైలులో ప్రసవించింది. ఆ బిడ్డను రైలు మరుగుదొడ్డిలో వదిలేసి వెళ్లింది. ఈ బిడ్డను రైల్వే రక్షణ భటులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణానికి వచ్చిన బొకారో ఎక్స్‌‌ప్రెస్‌లో ఈ పసికందును గుర్తించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోకి వచ్చి పసికందును స్వాధీనం చేసుకుని, విశాఖలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే, రైలులో ప్రసంవించిన మహిళను గుర్తించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments