Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిసెస్ ఆసియా' విజేతగా విశాఖకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (09:04 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగిన మిసెస్ ఆసియా పోటీల్లో విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి విజేతగా నిలించారు. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీన జరిగాయి. ఇందులో అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ అనే వివాహిత పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ఈ కిరీటాన్ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. 
 
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా కలిసా లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్నారు. అయితే, స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన సరోజ.. మంచి డ్యాన్సర్ కూడా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన కాలిఫోర్నియాలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న సరోజ.. మిసెస్ ఆసియా అందగత్తెగా విజయం సాధించారు. అలాగే, మిసెస్ పాప్యులారిటీ, పీపుల్స్ చాయిస్ అవార్డులు కూడా దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments