Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1న కోటప్పకొండ ఆలయ దర్శనం బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (09:43 IST)
గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలోని త్రికోటేశ్వర స్వామి దర్శనం నిలిపేయనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి దేవస్థానం వేద పండితుల సమక్షంలో కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి పత్రికల వారికి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. తొలి ఏకాదశి రోజున భక్తులకు స్వామివారిని దర్శనంనకు కానీ, సేవల కానీ అనుమతి లేదని తెలియజేసినారు.

భక్తులు ఈ మార్పును గమనించి సహకరించవలసినదిగా కోరుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments