Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1న కోటప్పకొండ ఆలయ దర్శనం బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (09:43 IST)
గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలోని త్రికోటేశ్వర స్వామి దర్శనం నిలిపేయనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి దేవస్థానం వేద పండితుల సమక్షంలో కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి పత్రికల వారికి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. తొలి ఏకాదశి రోజున భక్తులకు స్వామివారిని దర్శనంనకు కానీ, సేవల కానీ అనుమతి లేదని తెలియజేసినారు.

భక్తులు ఈ మార్పును గమనించి సహకరించవలసినదిగా కోరుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments