Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు 400 రోజులు.. 28న బంద్

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (21:01 IST)
ఈ నెల 28వ విశాఖ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్య‌క్షుడు అయోధ్య‌రామ్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని పార్టీలు ఒక్క‌తాటిపైకి రావాల‌ని పిలుపునిచ్చారు. 
 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షకు రేపటికి 400 రోజులు పూర్తి కావస్తుందని వివరించారు. కేంద్రం రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కొనసాగిస్తామనే వరకు పోరాటం చేస్తామని అన్నారు.
 
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలని చూస్తే బీజేపీ దీపం ఆరిపోవడం ఖాయమన్నారు అయోధ్య రామ్ తెలిపారు. 
 
స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం వందమంది ఎంపీ సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడతామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి రూ. 5వేల కోట్లు పన్నులు ప్లాంట్‌కు చెల్లిస్తున్నామని నాయకులు వెల్ల‌డించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments