Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నాలుగేళ్ల పాటు డిగ్రీ కోర్సులు.. పీజే ఏడాదే!?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (18:35 IST)
డిగ్రీ కోర్సులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడేళ్లున్న డిగ్రీ కోర్సుల సంవత్సరాలను నాలుగేళ్లుగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
అయితే పీజీకి మాత్రం ఏడాదే కాలాన్ని పరిమితం చేయనుంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్లకు బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక నాలుగేళ్ల పాటు  అమలులోకి రానున్నాయి. 
 
కానీ మూడేళ్ల డిగ్రీని పూర్తిగా రద్దు చేసే సీన్ లేదని.. నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments