Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నాలుగేళ్ల పాటు డిగ్రీ కోర్సులు.. పీజే ఏడాదే!?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (18:35 IST)
డిగ్రీ కోర్సులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడేళ్లున్న డిగ్రీ కోర్సుల సంవత్సరాలను నాలుగేళ్లుగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
అయితే పీజీకి మాత్రం ఏడాదే కాలాన్ని పరిమితం చేయనుంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్లకు బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక నాలుగేళ్ల పాటు  అమలులోకి రానున్నాయి. 
 
కానీ మూడేళ్ల డిగ్రీని పూర్తిగా రద్దు చేసే సీన్ లేదని.. నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments