Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నాలుగేళ్ల పాటు డిగ్రీ కోర్సులు.. పీజే ఏడాదే!?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (18:35 IST)
డిగ్రీ కోర్సులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడేళ్లున్న డిగ్రీ కోర్సుల సంవత్సరాలను నాలుగేళ్లుగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
అయితే పీజీకి మాత్రం ఏడాదే కాలాన్ని పరిమితం చేయనుంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్లకు బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక నాలుగేళ్ల పాటు  అమలులోకి రానున్నాయి. 
 
కానీ మూడేళ్ల డిగ్రీని పూర్తిగా రద్దు చేసే సీన్ లేదని.. నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments