Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (17:36 IST)
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కార్మిక సంఘాలతో ఇవాళ‌ కార్మిక శాఖ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ప్లాంట్ యాజమాన్యం వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు
 
ఇక వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి స‌మ్మెకు వెళ్ల‌నున్న‌ట్టు మొద‌ట నోటీసులు ఇచ్చింది అఖిల‌ప‌క్షం. అయితే, ఆ త‌ర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి త‌ల‌పెట్టిన స‌మ్మెను వాయిదా వేస్తున్న‌ట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్ర‌క‌టించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments