Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హోదా' కోసం విచిత్ర వేషాధారణతో పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే విచిత్ర విషాధారణతో పీఠాధిపతి అవతారమెత్తారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ కుమార్ ఖద్దరు వదిలి... కాషాయం వస్త్రాలు ధరించారు. ఆ తర్వాత ఆయన పీఠాధిపతి అవతారం ఎత్తారు. అంతటితో ఆయన ఆగలేదు కదా.. పీఠాధిపతి అవతారంలోనే బీజేపీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసానికి గణేశ్ కుమార్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 
 
మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే విచిత్ర వేషధారణలో తన ఇంటికి రావడంతో తొలుత షాక్ తిన్న విష్ణు... ఆ తర్వాత ఆయనను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఠాధిపతులకు ఇస్తున్న గౌరవం ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకోసమే పీఠాధిపతి వేషంలో బీజేపీ ఎమ్మెల్యేను కలిశానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments