Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ హత్య కేసు : లొంగిపోయిన డీఎస్పీ

రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (13:40 IST)
రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గత రెండు వారాలుగా అజ్ఞాతంలోవున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎట్టకేలకు చోడవరం పీఎస్‌లో లొంగిపోయారు. 
 
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. అయితే రవిబాబుకు కేసుతో సంబంధం లేకపోతే ఇన్నిరోజులు అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు?... ఈకేసులో ఏ-2గా ఉన్న భూపతిరాజు పరారీలో ఎందుకు ఉన్నారనే అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments