Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కార్పొరేట‌ర్ కామేశ్వ‌రి దాష్టీకం, కోడ‌లుపై దాడి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:25 IST)
విశాఖ 47వ కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావు కలిసి కోడలు నందినిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలు నందిని ప్రస్తుతం అపస్మారకస్థితిలో కంచరపాలం రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కంచరపాలం ఎస్ఐ దివ్యభారతి బాధితురాలు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 
 
గతంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి కేసులు నమోదు కావడంతో ఇరువురు శనివారం లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. అనంతరం మరల వైసిపి కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి కలిసి కోడలు నందినిపై  సాయంత్రం దాడి చేశార‌ని, బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నారావు, కామేశ్వరి కలిసి దాడి చేయడంతో పురుగు మందు తాగి నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం నందిని అపస్మారక స్థితిలో రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments