Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కార్పొరేట‌ర్ కామేశ్వ‌రి దాష్టీకం, కోడ‌లుపై దాడి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:25 IST)
విశాఖ 47వ కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావు కలిసి కోడలు నందినిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలు నందిని ప్రస్తుతం అపస్మారకస్థితిలో కంచరపాలం రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కంచరపాలం ఎస్ఐ దివ్యభారతి బాధితురాలు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 
 
గతంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి కేసులు నమోదు కావడంతో ఇరువురు శనివారం లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. అనంతరం మరల వైసిపి కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి కలిసి కోడలు నందినిపై  సాయంత్రం దాడి చేశార‌ని, బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నారావు, కామేశ్వరి కలిసి దాడి చేయడంతో పురుగు మందు తాగి నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం నందిని అపస్మారక స్థితిలో రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments