Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో దారుణం: గర్భవతి అని చూడకుండా కాలితో తన్నాడు..

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:33 IST)
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన కోడల్ని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉదయ భాస్కర్ కాలితో తన్నిన ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖ కేజీహెచ్ చికిత్స కోసం చేరింది. 
 
2018లో ఉదయభాస్కర్ కుమారుడు వేణుగోపాల్‌తో ఆమెకు వివాహం అయింది. భర్త, మామ ఆడపడుచు వేధిస్తుండడంతో గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. 
 
పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపారు. కరోనా సమయంలో శిరీషను భర్త పుట్టింటికి పంపించేశారు. ఎన్నాళ్ళు అయినా మళ్ళీ తిరిగి తీసుకు వెళ్ళడం అత్తవారింటికి వెళ్ళిన శిరీషను మామ కాళ్లతో తన్నినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం