Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో దారుణం: గర్భవతి అని చూడకుండా కాలితో తన్నాడు..

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:33 IST)
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన కోడల్ని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉదయ భాస్కర్ కాలితో తన్నిన ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖ కేజీహెచ్ చికిత్స కోసం చేరింది. 
 
2018లో ఉదయభాస్కర్ కుమారుడు వేణుగోపాల్‌తో ఆమెకు వివాహం అయింది. భర్త, మామ ఆడపడుచు వేధిస్తుండడంతో గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. 
 
పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపారు. కరోనా సమయంలో శిరీషను భర్త పుట్టింటికి పంపించేశారు. ఎన్నాళ్ళు అయినా మళ్ళీ తిరిగి తీసుకు వెళ్ళడం అత్తవారింటికి వెళ్ళిన శిరీషను మామ కాళ్లతో తన్నినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం