Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లె సబ్‌కలెక్టరుగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని!

Webdunia
ఆదివారం, 17 మే 2020 (17:52 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్‌కు లక్షలాది మంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ ఒకరు. ఇపుడు ఈ వీరాభిమాని సబ్ కలెక్టర్‌గా నియముతులయ్యారు. గత 2011లో ఐఐటీ టాప్‌గా నిలించిన పృథ్వీరాజ్ ఇపుడు... సివిల్ సర్వీస్‌లో 24వ ర్యాంకు సాధించి సబ్ కలెక్టరుగా నియమితులయ్యారు. 
 
పృథ్విరాజ్ గత 2011లో ఐఐటీ టాపర్‌గా నిలిచాడు. ఈ విషయం పవన్‌కు తెలిసి, ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలోనే సౌత్ కొరియాలోని శాంసంగ్‌ కంపెనీలో లక్షలాది రూపాయలకు కొలువు దొరికింది. అయినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లడం లేదు. 
 
దీనికి కారణం సివిల్ సర్వీస్‌ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా సౌత్ కొరియా ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత సివిల్ సర్వీసులో 24వ ర్యాంకును సాధించాడు. ఫలితంగా మదనపల్లె సబ్ కలెక్టరుగా నియమితులయ్యాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ మరోమారు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments