Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లె సబ్‌కలెక్టరుగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని!

Webdunia
ఆదివారం, 17 మే 2020 (17:52 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్‌కు లక్షలాది మంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ ఒకరు. ఇపుడు ఈ వీరాభిమాని సబ్ కలెక్టర్‌గా నియముతులయ్యారు. గత 2011లో ఐఐటీ టాప్‌గా నిలించిన పృథ్వీరాజ్ ఇపుడు... సివిల్ సర్వీస్‌లో 24వ ర్యాంకు సాధించి సబ్ కలెక్టరుగా నియమితులయ్యారు. 
 
పృథ్విరాజ్ గత 2011లో ఐఐటీ టాపర్‌గా నిలిచాడు. ఈ విషయం పవన్‌కు తెలిసి, ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలోనే సౌత్ కొరియాలోని శాంసంగ్‌ కంపెనీలో లక్షలాది రూపాయలకు కొలువు దొరికింది. అయినప్పటికీ ఆ ఉద్యోగానికి వెళ్లడం లేదు. 
 
దీనికి కారణం సివిల్ సర్వీస్‌ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా సౌత్ కొరియా ఉద్యోగానికి వెళ్లలేదు. ఆ తర్వాత సివిల్ సర్వీసులో 24వ ర్యాంకును సాధించాడు. ఫలితంగా మదనపల్లె సబ్ కలెక్టరుగా నియమితులయ్యాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ మరోమారు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments