Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (07:53 IST)
ఎన్నికల నిబంధనలను వైసీపీ ఉల్లంఘిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ హోర్డింగ్‌లు తొలగించడం లేదన్నారు.

ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులను మారుస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే రిజర్వేషన్లు మారుస్తారా? అని ప్రశ్నించారు. 55 జెడ్పీటీసీ, 833 ఎంపీటీసీ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లను అడ్డుకోవాలని కుట్ర చేస్తోందన్నారు. తక్కువ సమయంలో కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారులను సెలవులపై వెళ్లమంటున్నారన్నారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత కూడా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments