Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడి నిమజ్జనంలో అపశృతి..

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (12:32 IST)
ఏ-కొండూరులో తండాలో విషాదం అలుముకుంది. వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు మృతి. చనిపోయిన వారి పేర్లు బాణవతు గోపాలరావు, భూక్యా శంకర్, భూక్యా చంటి. వినాయకుడ్ని చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతేక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. అర్థరాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ మైలవరం సీఐ శ్రీను తన ధైర్య సాహసాలను ప్రదర్శించి చెరువులోకి దిగి చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన వైనం.. పరిస్థితిని సమీక్షిస్తున్న నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments