Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని మందలించిన తల్లి... పురుగుల మందుతాగి.. .

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (12:41 IST)
పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని తల్లి మందలించింది. దీంతో ఆ మహిళ మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన విజయవాడ ఆగిరిపల్లి వద్ద జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగిరిపల్లి గ్రామానికి చెందిన రమ్య (25) అనే యువతికి మేనమామ కుమారుడితో వివాహమైంది. యేడాది నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. రమ్య నర్సుగా పనిచేస్తోంది. 

ఈ క్రమంలో ఆదివారం ఉదయం రమ్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి వద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన రమ్య పొలానికి వెళ్లి అక్కడ ఉన్న కలుపు మందు తాగింది. 

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై పి.కిషోర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments