Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ విమానాశ్రయం పరిశీలించిన విజయవాడ పోలీస్ కమిషనర్

Webdunia
సోమవారం, 11 మే 2020 (08:19 IST)
దుబాయ్ కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చే భాగంలో నేడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.

సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారెంటన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటన్ లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడారు..

విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన వీరందరికి ధర్మో స్క్రీనింగ్ పరిక్షలు జరిపి అనంతరం క్వారెంటన్ లకు తరలిస్తామని సీపీ ద్వారాకా తిరుమల రావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments