Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ విమానాశ్రయం పరిశీలించిన విజయవాడ పోలీస్ కమిషనర్

Webdunia
సోమవారం, 11 మే 2020 (08:19 IST)
దుబాయ్ కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చే భాగంలో నేడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.

సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారెంటన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటన్ లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడారు..

విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన వీరందరికి ధర్మో స్క్రీనింగ్ పరిక్షలు జరిపి అనంతరం క్వారెంటన్ లకు తరలిస్తామని సీపీ ద్వారాకా తిరుమల రావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments