Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రికి సీఎం జ‌గ‌న్... ఏర్పాట్లు ప‌రిశీలించిన జేసీ మాధ‌విల‌త‌

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (12:52 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను విజ‌య‌వాడ‌ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ప‌రిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత ఆదేశించారు. 
 
 
మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్లు, ఓంకారం ప్రాంతాల్లో పర్యటించి భక్తులతో మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను కూడా తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఇంద్రకీలాద్రికి రానున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ విధులు నిర్వహిస్తున్నస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నారాయణరెడ్డి, తహసీల్దార్ బి.భద్రులను విఐపిల రాకపోకలపై జేసీ ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments