Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ.. రొమ్ము విరుచుకుని నిల్చొనేలా చేశారు.. అందుకే బీజేపీలో చేరా : సుజనా చౌదరి

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (11:35 IST)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత ఆయన బెజవాడలో అడుగుపెట్టడం ఆయనకు ఇదే తొలిసారి. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సుజనాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం కలిపారు. ఆ తర్వాత ఆయన నేరుగా వెళ్లి బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, బిజెపిలో చేరే ముందువరకూ నేను పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బిజెపి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుంది. ప్రధాని నరేంద్రమోడి ప్రణాళికలతో స్ఫూర్తి పొంది బిజెపిలో చేరాను. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏపీలో రాబోయే రోజులలో అత్యంత అవసరమయిన ప్రత్యామ్నాయంగా భావించి నేను బిజెపిలో చేరాను అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments