Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదే: కేశినేని నాని

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:42 IST)
ఎంత మంది మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. 39వ డివిజన్‌ అభ్యర్ధి నూటికి నూరు శాతం శివశర్మే విజయం సాధిస్తారన్నారు. ఎటువంటి మార్పు లేదని... విజయవాడకు తాను.. రాష్ట్రానికి చంద్రబాబు అధిష్టానమన్నారు.

ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తు ఉంటాయి.. పోతూ ఉంటాయన్నారు. వైసీపీలో సఖ్యత ఉందా? అని ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారిన మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు. చదువుకున్న అభ్యర్ధులపై 16 కేసులున్న స్టువర్టుపురం దొంగలను నిలుచోపెట్టే చరిత్ర వైసీపీదన్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను పెంచబోమన్నారు. గడచిన అయిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పరిపాలన సాగించిన ఘనత టీడీపీదని ఎంపీ కేశినేని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments