విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదే: కేశినేని నాని

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:42 IST)
ఎంత మంది మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా విజయవాడ కార్పొరేషన్‌ టీడీపీదేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. 39వ డివిజన్‌ అభ్యర్ధి నూటికి నూరు శాతం శివశర్మే విజయం సాధిస్తారన్నారు. ఎటువంటి మార్పు లేదని... విజయవాడకు తాను.. రాష్ట్రానికి చంద్రబాబు అధిష్టానమన్నారు.

ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తు ఉంటాయి.. పోతూ ఉంటాయన్నారు. వైసీపీలో సఖ్యత ఉందా? అని ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారిన మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు. చదువుకున్న అభ్యర్ధులపై 16 కేసులున్న స్టువర్టుపురం దొంగలను నిలుచోపెట్టే చరిత్ర వైసీపీదన్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను పెంచబోమన్నారు. గడచిన అయిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పరిపాలన సాగించిన ఘనత టీడీపీదని ఎంపీ కేశినేని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments