Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయమే లేదన్నారు. 
 
ప్రత్యేక ప్యాకేజీ కోసం తెదేపా పాకులాడుతోందని, ప్యాకేజీని విదేశాలకు మళ్ళించేందుకే టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క వైసిపి మాత్రమే ఎపికి రావాల్సిన అన్నింటిపైన అలుపెరగని పోరాటం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా కలిసి వెళతామన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ  ఏ మాత్రం పోరాటం చేయడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments