Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరిపేట రెస్టారెంట్లలో విజిలెన్స్‌ తనిఖీలు... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:44 IST)
చిలకలూరిపేట పట్టణంలోని రెస్టారెంట్లలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ప్రాంతీయ నిఘా, అమలుశాఖ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు పి.జాషువా నేతృత్వంలో తనిఖీలు చేసి పలు అవకతవకలు గుర్తించారు.

నేషనల్‌ పిఎస్‌5 రెస్టారెంట్‌లో తందూరి చికెన్‌, మటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన మాంసాహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు తీరిన తాయిల్‌ సిరప్‌ బాటిళ్లు, మామిడి రసం సీసాలు మొదలైనవి కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి చికెన్‌ బిర్యానీ, దాల్స్‌ నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనూ చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.

తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు శ్రీనివాసర్‌ బాషా, స్థానిక ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments