Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు వెస్ట్ స్థానానికి నామినేషన్ వేస్తున్న విడుదల రజినీ కిడ్నాప్, పోలీసులు సెర్చింగ్

ఐవీఆర్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:18 IST)
ఏపీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికివారే పోటాపోటీగా రోడ్ షోలు, స్ట్రీట్ కాంపెయిన్లు చేస్తున్నారు. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరు పక్షాల్లోనూ ఓటమి భయం వెంటాడుతోంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న బెంగ పట్టుకుని ఊపిరాడనీయడంలేదు. ఏ పార్టీ సభ ఏర్పాటు చేసినా ఆ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీనితో వారు ఎవరికి గట్టిగా బుద్ధి చెబుతారో అర్థంకావడంలేదు. ఇదిలావుంటే ఏపీలోని గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది.
 
గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విడుదల రజినీ అనే మహిళ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నది. ఐతే ఆ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని ఎవరో కిడ్నాప్ చేసారన్న వార్తలు రావడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

కాగా సదరు మహిళ పేరుతోనే వైసిపి ఎమ్మెల్యే విడదల రజినీ వుండటంతో టీడీపీయే బలవంతంగా నామినేషన్ వేయించేందుకు యత్నం చేసిందని వైసిపి అంటుంటే... వైసిపి నాయకులు స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసారంటూ తెదేపా నాయకులు అంటున్నారు. ఐతే పోలీసులు సదరు మహిళ జాడను కనుగొన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments