Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM Babu Having Lunch On Floor విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు - లోకేశ్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (16:14 IST)
CM Chandra Babu and Nara Lokesh Having Lunch On Floor ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌లు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. ఇందులోభాగంగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా మంత్రి, తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. వారితో కొద్దిసేవు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపడుు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments