Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య A1 ద్రోహి .. నాటి మాటలు ఏమయ్యాయి : కాంగ్రెస్ నేతలు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (15:12 IST)
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో గొంతుచించుకుని మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ఇపుడు ఎక్కడికి వెళ్లారంటూ వారు మండిపడుతున్నారు.
 
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య A1 ద్రోహి అని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు నిజాయితీ ఆంధ్రా ప్రజలకు బాగా తెలుసన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పని కాంగ్రెస్‌ ఒప్పుకుందని... వర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులకు బీజేపీనే కారణమని ఒప్పుకునే ధైర్యం వెంకయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు మండిపడ్డారు.

వరుణ్ సందేశ్ 'నింద' లో ‘సంకెళ్లు’ పాట విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

జ్యోతిక, సూర్య నిర్మాణంలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్ షిప్ చిత్రం పేరు మెయ్యళగన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments