Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేను : వెంకయ్య నాయుడు

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:50 IST)
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనన్నారు. 
 
అయితే, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతైనా కేంద్రం ఇస్తుందని అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments